కరోనా: 2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..
వాషింగ్టన్‌:  కేవలం ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేయడం ద్వారా మహమ్మారి  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్‌ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా …
తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం
న్యూఢిల్లీ :  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చైత్ర నవరాత్రి​ పర్వదినం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి …
రైతు బజార్లను వికేంద్రీకరించాలి : సీఎం జగన్‌
తాడేపల్లి :  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, …
సమాధులపై రామాలయం నిర్మిస్తారా?
న్యూఢిల్లీ :  అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ పరశరన్‌కు ఓ లేఖ రాశారు.  బాబ్రీ మసీదు  నిర్మాణ ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు.…
‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’
అహ్మదాబాద్‌:  నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన  గుజరాత్‌ లోని శ్రీ సహజానంద్‌ గర్ల్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు తెలిసింది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్ప…
కారు.. ఆరు!
యాదాద్రి : మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్‌ చైర్మన్‌లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్‌ చైర్మన్‌ దక్కింది. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరి…